News

ఒక జంట తమ పెళ్లి రాత్రికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో నెమ్మదిగా తలుపు మూసివేసిన తర్వాత, ఆ జంట గదిలో ఏదో ...
Caste Census: ఒకప్పుడు కుల గణనను వ్యతిరేకించిన బీజేపీ.. ఇప్పుడు అదే కుల గణన చేపట్టేందుకు ఆసక్తిగా ఉంది. ఐతే.. నెక్ట్స్ ...
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జూన్ 12న శ్రీకాకుళం జిల్లా పలాసలో మెగా జాబ్ మేళా జరుగుతుంది. 15 కంపెనీలు, 800 పైగా వేకెన్సీలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
గంగాదశమి సందర్భంగా అయోధ్యలో భక్తులు సరయూ నదిలో పవిత్ర స్నానమాచరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహామండలేశ్వర్ విష్ణుదాస్ జీ మహారాజ్ మరియు ఓం ప్రకాశ్ పాండే వంటి ప్రముఖ సన్యాసులు సత్సంగ కార్యక్రమాల ...
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. చెన్నైలో జరిగిన హై ఓల్టేజ్ ఫైనల్లో ...
హనుమకొండ జిల్లా ఉప్పులపల్లి గ్రామంలో ప్లాస్టిక్ బాటిళ్లతో నిర్మించిన బస్ షెల్టర్ పర్యావరణ స్పృహను ప్రోత్సహిస్తూ అందరినీ ...
నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఈ నెల 15న ప్రైవేట్ ఉద్యోగాల మేళా జరుగుతుంది. Amazon, Zomato, Axis Bank వంటి 15కి పైగా సంస్థలు ...
విశాఖపట్టణంలో జూన్ 6 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహణకు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 57,895 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై మేనమామ అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఫ్యాన్ కోరిక కొండగట్టు అంజన్న నెరవేర్చాడు. RCB పంజాబ్‌పై విజయం సాధించి ట్రోఫీ గెలుచుకుంది. విరాట్ ...
18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విరాట్ కోహ్లీ చివరికి ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. పంజాబ్‌పై ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన ...
తెలుగు సినీ చరిత్రలో కామెడీ మరియు మాస్ ఎంటర్టైన్‌మెంట్‌కు మరో నిర్వచనంగా నిలిచిన చిత్రం ‘ఢీ’. 2007లో విడుదలైన ఈ చిత్రం, విడుదలైన రోజునుంచి ప్రేక్షకులను నవ్విస్తూ.. ఉత్కంఠకు గురిచేస్తూ ఎమోషన్‌తో సరిగా ...