News

అస్సాంలోని శ్రీభూమిలో వరద పరిస్థితి మరింత విషమంగా మారింది, వరద నీటి ప్రవాహం తీవ్రంగా పెరిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ...
వారణాసిలో గంగాదశమి సందర్భంగా, శ్రీ కాశీ విశ్వనాథ దేవస్థానం ట్రస్ట్ గంగా నదిని పవిత్ర జలాలతో అభిషేకించి, ఘనంగా పూజలు నిర్వహించారు.
1757లో జరిగిన బొబ్బిలి యుద్ధాన్ని స్మరించుకుంటూ, బొబ్బిలి కోటలోని దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన చారిత్రక మ్యూజియంలో, ఆ యుద్ధంలో వాడిన ఆయుధాలు, రాజులు, రాణులు వాడిన వస్తువులు, ఫోటోలు, పల్లకీలు, చదరంగం బ ...
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జూన్ 12న శ్రీకాకుళం జిల్లా పలాసలో మెగా జాబ్ మేళా జరుగుతుంది. 15 కంపెనీలు, 800 పైగా వేకెన్సీలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
గంగాదశమి సందర్భంగా అయోధ్యలో భక్తులు సరయూ నదిలో పవిత్ర స్నానమాచరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహామండలేశ్వర్ విష్ణుదాస్ జీ మహారాజ్ మరియు ఓం ప్రకాశ్ పాండే వంటి ప్రముఖ సన్యాసులు సత్సంగ కార్యక్రమాల ...
విశాఖపట్టణంలో జూన్ 6 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహణకు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 57,895 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై మేనమామ అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒక జంట తమ పెళ్లి రాత్రికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో నెమ్మదిగా తలుపు మూసివేసిన తర్వాత, ఆ జంట గదిలో ఏదో ...
Caste Census: ఒకప్పుడు కుల గణనను వ్యతిరేకించిన బీజేపీ.. ఇప్పుడు అదే కుల గణన చేపట్టేందుకు ఆసక్తిగా ఉంది. ఐతే.. నెక్ట్స్ ...
2. చేపలతో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Caste Census: 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపు ప్రారంభం కానుంది. ఈసారి కుల గణన కూడా చేయనున్నారు. 2026 అక్టోబర్ నుంచి మొదటి దశ ప్రారంభమవుతుంది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ జనాభా లెక్కింపు జరగ ...
కర్నాటక బెంగుళూరులో కోహ్లీ స్పీచ్ అదరగొట్టాడు. చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ మాట్లాడుతుండగా ఫ్యాన్స్ హంగామా చేశారు.